హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ వ
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ నోటిసులు పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు విజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేక
మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు పై మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. డీజీసీఏ నిబంధనల మేరకు ఎయిరిండియా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్
నాలుగు నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూలుక్ తో కనిపించారు. తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరిగి.. ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యం
జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్దులకు అప్పాయింట్మెంట్ లెటర్లను ప్రధాని మోదీ వీడియో కాన్షరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు ,లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, స
పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. పట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరు
నాలుగు పదుల వయసు దాటగానే వాకింగ్ చేయాలంటేనే చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ 80 ఏళ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబయి మారథాన్లో పరిగెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్లో 55,000 మందికి పైగా పాల్గొనగా ఓ బామ్మ కూడా ఇం
ఓ మహిళ 21 ఏళ్ల వ్యవధిలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు తన పిల్లలను ఆమె పరిచయం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్లో తమ పిల్లలు ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ వయసులో తాను వారికి జన్మనిచ్చింది అనే వివరాలు చెప్పి
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు పుష్పరాజ్ సందడి మొదలైపోయింది. వైజాగ్లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ వాసులు అల్లు అర్జున్కి గ్రాండ్ వెల్క మ్ చెప్పారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో