వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను ఏఎస్ఐ సోమవారం జిల్లా జడ్జి కోర్టులో సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి నివేదికను సీల్డ్ కవరులో దాఖలు చేశారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జోహన్నెస్బర్గ్లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
గతంలో ఆమెతో ప్రేమాయణం సాగించిన మనిషి.. వేరొకరితో దగ్గరవ్వడాన్ని తట్టుకోలేక వీడియోలతో భయపెట్టా.. నిజానికి ఇది తనను తిరిగి నా దగ్గరకు తీసుకోవాలనుకున్న... ప్రేమగా ఉండాలనుకున్నా... కానీ అది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రెండు రోజుల వారణాసి పర్యటనలో ఉన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్ను ఆపారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఐఏఎస్ అధికారల బదిలీలు చేపట్టింది. ఆదివారం 11మందిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.