కాన్పూర్లో ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గ్వాలాటోలి పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ తన అనుచరుడితో కలిసి పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్న కారు టైర్ను
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది.
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడి పాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్జీ హైవేలోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం కోసం ఉంచారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఆస్పత్రిలోని ఓపీడీలో మంటలు చెలరేగినట్లు సమాచారం.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి.. అది తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
కర్ణాటకలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనలో పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 10న రాష్ట్రంలోని బెలగావిలో ఓ మహిళను కొట్టి, బట్టలు విప్పి ఊరేగించారు.
ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన క్యాడర్ ఉండేది. ఆ పార్టీకి కంచుకోటలైన ఎన్నో ఎమ్మెల్యే స్థానాలు కూడా ఉన్నాయి. గత పదేళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పుట్టింది.