చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని CAQM GRAP విధానాన్ని అమలు చేసింది. GRAP 2 ప్రస్తుతం ఢిల్లీలో వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, రాజస్థాన్, పంజాబ్ నుంచి వచ్చ
కరోనా వైరస్ కారణంగా దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సంచలన వ్యాఖ్య చేశారు. ఇంతకుముందు కోవిడ్ సోకి తగ్గిపోయిన వారే ఎక్కువగా దీని బాధితులు అయ్యారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విశాఖ-రాయగడ ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకపల్లి సమీపంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది.
బీహార్లోని నవాడా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. మృతదేహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ సమీప బంధువు పీయూష్ సింగ్గా గుర్తించారు.
Mouse : పరిశోధనా రంగంలో జపాన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను స్పేస్ లో అభివృద్ధి చెందించారు. దీంతో మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయగలరని శాస్త్రవేత్తలు నిరూపించారు.
వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.