సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
నిన్న మొన్నటి వరకు కేరళను జికా వైరస్ వణికించింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో దోమలలో జికా వైరస్ కనుగొన్నారు. దాని వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరప
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీబీఐ కేసు నమోదైంది.
ప్రశ్నలకు బదులుగా డబ్బు తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో గురువారం (నవంబర్ 2) ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.
పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ న్యాయవాది పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు ఈ సమాచారాన్ని తెలిపారు.
నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్లో, అతను తన భార్య పేరు ముందు విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపైన తమ గ్లామర్తో మాయ చేసే అతి కొద్ది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ ఒకటి. అనసూయ, రష్మి, శ్రీముఖి తర్వాత తన అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.
స్కిజోఫ్రెనియా ఒక మానసిక రుగ్మత. దీనితో బాధపడుతున్న వ్యక్తి సామాజిక, వృత్తిపరమైన రంగాలలో రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రుగ్మత చాలా అరుదుగా కనిపిస్తుంది.