ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023 (HTLS)లో కాంగ్రెస్పై పెద్ద ప్రకటన చేశారు. కాంగ్రెస్ రహిత భారత్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అంతం కావాలని కోరుకోవడం లేదన్నారు.
గాజా నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ భూ బలగాలను చుట్టుముట్టేందుకు హమాస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. గాజా స్ట్రిప్లో దీర్ఘకాలిక యుద్ధానికి హమాస్ సిద్ధమైందని తీవ్రవాద సంస్థ హమాస్ అగ్ర నాయకత్వానికి సన్నిహితంగా
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు వైరల్ ఫీవర్ అని తేలింది.
ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వృద్ధులకే గుండెజబ్బులు వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు శనివారం (నవంబర్ 4) అరెస్టు చేశారు.
PM Modi: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం దుర్గ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ 'ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన'ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్
విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.
హిందీ బుల్లితెర ప్రేక్షకులకు ఆమ్నా షరీఫ్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె ‘కహీ తో హోగా’ మూవీలో కషిష్గా.. కసౌటీ జిందగీ కే 2 లో కోమాలిక చౌబే గా మెప్పించింది.