బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.
బాత్రూములో బిర్యానీ రైస్ కడగటాన్ని కస్టమర్ సహించలేకపోయాడు. హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.