ఆహా అన్స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ షో అన్ని షోలకు అమ్మమొగుడిలా మారింది. ఈ వారంలో అంటే.. జనవరి 6న ప్రభాస్ బాహుబలి సెకండ్ పార్ట్ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా టీమ్. ఇక ఆ తర్వాత వారం.. జనవరి 13న పవర్ స్టార్ పవ
తిరుమల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొత్త సంవత్సరంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్లు హుండీలో చేరడం గమనార్హం. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావ
విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా? జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా? అంటే అవుననే వాదనలు విని
రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశంలో చలి వణికిస్తున్నా… ఆయన తన పాదయాత్రకు ఎలాంటి పులిస్టాప్ పెట్టలేదు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన కేవలం సాధారణ టీ షర్ట్ ధరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలు జనాలు.. ఇంట
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ పార్టీ అధిష్టానం సడెన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. ‘‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’’
కెరీర్ స్టార్టింగ్లో కామెడీ సినిమాలతో దుమ్ములేపాడు అల్లరి నరేష్. అసలు నరేష్ కామెడీ అంటే.. జనం చెవులు కోసుకునే వారు. కానీ మధ్యలో నరేష్ ట్రాక్ తప్పాడు. రొటీన్ కామెడీతో అలరించలేకపోయాడు. అందుకే రూట్ మార్చి సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నరేష్. 2021
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో.. ప్రస్తుతం ప్రభాస్ మేనియా నడుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్గా బాహుబతి ఫస్ట్ ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. జనవరి 6న సెకండ్ పార్ట్ ప్రసారం చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైర
శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ఆ తర్వాత సుందరంగా మెప్పించలేకపోయాడు. అయితే అంటే సుందరానికి సినిమా తర్వాత హిట్2 తో నిర్మాతగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు హిట్3 ఫ్రాంచైజ్లో తానే హీరో అని చెప్పేశాడ
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్తో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా తెలుగు స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్తో ఈ సినిమాను చేయాలనుకున్నప్పటికీ.. వాళ్లు బిజీగా ఉండడంతో విజయ్ దగ్గరికెళ
తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. తన బీఆర్ఎస్ పార్టీని… పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో విస్తరించే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సంగతి పక్కన పెడితే… పాలకులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అధికార పార్టీతో పాటు… ప్రతిపక్ష పార్ట