VKB: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మొత్తం విద్యార్థులు 8,672 మందిలో 8,400 మంది హాజరయ్యారు. ఈరోజు పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్
CTR: వెదురుకుప్పం సచివాలయ పరిధిలో జరుగుతున్న ఏకీకృత సర్వేని ఎంపీడీవో పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు, ఫుడ్ స్టాక్ వివరాలను ఆరా త
మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ.విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంద
MLG: HYDలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల్లో ములుగు జిల్లా పోలీసులు సత్తా చాటారు. రెజ్లింగ్ 63 కేజీల విభాగంలో అమిత్ కుమార్ సింగ్ సిల్వర్ పతకం సాధించగా, జూడోలో 81 కేజీలు, 82 కేజీల విభాగాల్లో మేకల నాగరాజు రెండు సిల్వర్ పతకాలు గెలిచారు. ఈ విజయాలతో ములుగు
SKLM: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 26 నుండి ప్రారంభంకానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమావే
AP: శ్రీకాకుళం నగరంలోని అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మృతుడు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్ర
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా దేశం అభివృద్ధి చెందాల
NZB: టీయు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటేడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28,
SRCL: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న బ్లూ కోట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటనలో పవన్ కళ్యాణ్, రాహుల్, సుమన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు VMD పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ప్