MDCL: మేడిపల్లిలోని విష్ణుపురి కాలనీ పార్క్ నిరుపయోగంగా తయారైంది. పార్క్లో చిన్న పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. పార్క్లో చెట్లకు నీరు లేక ఎండిపోయి, పార్క్ పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయి ఇబ్బందిగా తయార
SRD: సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ బహుమతి శుక్రవారం తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా మైనార్టీ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేస
AP: మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకూ LRS, BPSల కింద వచ్చిన ఆదాయంలో వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. LRS కింద గ్రామాల్లో వచ్చే ఆదాయంలో పంచాయతీలకు 50%, పట్టణాభివృద్ధి, ప్రణాళికా విభాగాలకు 50% ఇవ్వనున్నారు. BPS కింద గ్రామీణ ప్రాం
SRPT: మునగాల మండలం గణపవరం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు వేదికపై కూర్చోగా.. కోదాడ ఆర్డివో సూర్యనార
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మక్తల్లో ‘అరైవ్-అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్లు ఆరోగ్యంపై ముఖ్యంగా
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. మొత్తం 14 మంది బాధితులకు రూ. 6,49,171 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తా
కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రకృతి రమణీయత భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించిన భానుడి తొలి కిరణాలు ఆలయ రాజగోపురం, శిఖరంపై పడి బంగారు వర్ణంలో ధగధగలాడాయి. ఈ అద్భుత ద
BHNG: మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామ సమీప ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ సర్పం రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు, స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అంద
GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామ సమీపంలోని శివాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో నంది కోళ్ల సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్