JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తరిగొప్పుల మండలంలోని మరియాపూర్, సోలిపురం, పోతారం గ్రామాల్లో మాదకద్రవ్యాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్మెట్ట సీఐ తరిగొప్పుల ఎస్సై, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, మెడికల్,
KRNL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ సీనియ
WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గోవిందు తండాలో తండావాసులు బోనాల పండుగ జరుపుకుంటుండగా మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిర
మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి గత మూడేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. HDFC బ్యాంక్ అత
కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో యజ్ఞ వరాహ నిర్మాత భాష్యం విజయ సారథి జయంత్యుత్సవం సందర్భంగా అభిషేకం, వేద పారాయణము, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 12 నుంచి ప్రతి గురువారం 100 మందికి అన్నదాన కార్యక్రమ
CTR: పెనుమూరు మండలం, పులికల్లు పంచాయితీ పరిదిలోని గొడుగుమానిపల్లి గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రాముల వారి గుడి నుంచి వినాయకుడి గుడి వరకు చెత్తా, చెదారాల వ్యర్థాలతో రోడ్డు చెత్త కుప్పలా మారింది. అటు వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే
KNR: ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని బస్ స్టేషన్లు, డిపోలలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష
TPT: తిరుపతి భవాని నగర్లోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై వెంటనే విచారణ జరిపి సీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కుటుంబం నుంచి భారీగా డ
W.G: పోడూరు మండలం కవిటంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి PA మోహన్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చ