VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్
KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలల
AP: ఫేస్బుక్ పరిచయంతో పెళ్లైన మహిళ వ్యామోహంలో పడి నెల్లూరుకు చెందిన అశోక్(26) అనే యువకుడు కర్నూలు(D) పత్తికొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ బిజినెస్ పేరుతో దంపతులతో పరిచయం పెంచుకున్న అశోక్, ఆ మహిళను తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంత
కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమర్చి, ఆదాని సంస్థకు వేలకోట్లు సొమ్మును దోచిపెడుతుందని విమర్శించారు. స్మార్ట్ మీట
PLD: శావల్యాపురం మండలం వేల్పూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యద్దనపూడి రామకోటయ్య (77) బహిర్భూమికి వెళ్లిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు ఆయనను బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్, నయనికల పెళ్లి సందర్భంగా గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు, మెగా హీరోల ఫొటోలు
PPM: జియ్యమ్మవలస మండలం పెదమేరంగి, సుభద్రవలన ప్రాంతాల పరిసరాల్లో ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇవాళ వెల్లడించారు. సమీపంలోని పామాయిల్ తోటల్లో ఏనుగులు తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వె
TPT: వెంకటగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆహ్వానించారు. ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుక
KKDP: గండేపల్లి మండలంలో ఆకతాయిగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న 11 మంది వ్యక్తులకు జగ్గంపేట CI శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గండేపల్లి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లో హాజరపరచి, సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చే
గతంలో తాను చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో అలా మాట్లాడినందుకు తాను కూడా చాలా బాధపడ్డానని, ఆ బాధతో రెండు రోజుల పాటు నిద్ర కూడా పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాటల వల్ల కలిగిన పరిణామాలను తలచుకుని ఎ