డొనాల్డ్ ట్రంప్ కంపెనీలకు సంబంధించిన ఒక అతి పెద్ద డీల్ ఓకే అవ్వడంతో ఆయన నెట్వర్త్ ఒక్కసారిగా 6.5 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 500 మందిలో ఆయనకు స్థానం దక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యా రాజధాని మాస్కోలోని కాన్సర్ట్ హాల్లో గుమిగూడి ఉన్న జనంపై కాల్పులు జరిపి 60 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పారిపోయే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టుకు హాజరు పరిచిన సమయంలో అద్దాల గదిలో ఉంచి మీడియాకు చూపించారు.
లండన్లో సైకిల్పై ఇంటికి వెళుతున్న భారతీయ పీహెచ్డీ విద్యార్థినిని ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం కంగువ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడంపై సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటంటే..
భద్రాచలంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ సీతా రాముల కళ్యాణం, పట్టాభిషేక వేడుకలకు సంబంధించిన టికెట్లు నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత శుక్రవారం విడుదలైన ఓం భీమ్ బుష్ సినిమా అంచనాలకు మించి రాణిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీసు ముందు ఈ సినిమా పేరే వినిపిస్తోంది. దీనికి సంబంధించిన గ్రాస్ వసూళ్లు ఎంతంటే...?