SKLM: మండలంలోని పొగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన యోగ విద్యార్థులు స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలకు 9 మంది విద్యార్థులకు బుధవారం నాడు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ ఎం సత్యరావు, పీడీ అజయ్ కుమార్, పీడీ సంతోషిమాత, యోగ ఉపాధ్యాయులు దుర్గా ప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోటీలకు ఎంపికైన విద్యార్థులకు నియోజవర్గం స్థాయి పాల్గొంటారని తెలిపారు.