తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా ...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అనిల్ అని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంటర్లో వాహనానికి కట్టుకొని ఈడ్చుకెళతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనకు కోటంరెడ్డి నుంచి లైఫ్ థ్రెట్ ఉందని అంటున్నారు. గుంటూర...
ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: సీఎం జగన్ కు ‘అప్...
అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పై భారీగా అప్పుల భారం మోపుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల ధాటి పెంచారు. జనసేన సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అప్పులు పెరుగుతుండడంపై మంగళవారం తనదైన శైలిలో పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదవండి: అమెర...
శ్రీశైల మహాక్షేత్రంలో పిబ్రవరి 11 నుంచి 21 తేదీ వరుకు మహాశివ రాత్రి బ్రహ్మొత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ది చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తా...
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని అందరి సాయంతో సత్రం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. సత్ర నిర్మాణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని డొక్కా తెలిపారు. భక్తుల నుంచి విరాళాలు సే...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ పైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతి నిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటి వరుకూ ఉమ్మడి రాష్ట్రమే కదా..తెలుగు రాష్ట్రం లో పోటి చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తడి వస్తోందని, అందుకే గుడివా...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల వైసీపీ నేత అలీ మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అంటూ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని గతంలోనే తెలిపాడు. కాగా మరోసారి అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా […]
తాము అధికారంలోకి వస్తే… వాలంటీర్లపై ముందు తుపాకీ పేలుస్తాం అంటూ…. ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్స్ కి… మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తుపాకీ పేల్చడానికన్నా ముందే.. మనమే పేలుద్దామంటూ ఆయన వాలంటీర్లకు పిలుపునిచ్చారు. ధర్మాన ప్రసాదరావు… వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అబివృద్ధికి అత్య...
మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారట. ఈ విషయంపై నిరసన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువగల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారని ఆందోళనకు దిగారు. ఆ భూమిని మీడియా ప్రతినిధులకు చూపించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మచ...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ప్రభుత్వం తమపై నిఘా ఉంచిందని ఆరోపించారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తన ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నట్లు మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆలస్యానికి కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపాడు. ఆయన తలచుకుని ఉంటే హత్య కేసు పది రోజుల్లోనే తేలిపోయేదని స్పష్టం చేశాడు. తాను చెప్పిందే జరుగుతోందని.. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. కడప సెంట్రల్ జైల్లో సీబీఐ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు క...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన మాటలు.. సీఎంగా అతడు చేస్తున్న పరిపాలనను ఉదాహరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ బాదుడే బాదుడు అని విమర్శించాడని.. ఇప్పుడు సీఎంగా జగన్ గుంజుడే గుంజుడు కార్యక్రమం ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. చదవండి: ఇవే నా చివరి ఎన్న...
యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోయే సైకిల్ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన ఆయన నిప్పులు చెరిగారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల ...