• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియాపై సోమువీర్రాజు స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి తగినంత గుర్తుంపు సంపాదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  బీజేపీ నేత సోము వీర్రాజు.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.  సోషల్‌ మీడియా వేదికను నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని  ఆయన పార్టీ నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధి...

January 11, 2023 / 06:00 PM IST

ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర…!

రాష్ట్ర విభజన తర్వాత…. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం మరుగునపడిపోయింది.  కేంద్రంలో ప్రభుత్వం మారడంతో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఎంత మంది నేతలు అడిగినా… కేంద్రం స్పందించలేదు. మళ్లీ… అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో… మ‌రోసారి విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హోదా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌న...

January 11, 2023 / 05:56 PM IST

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది.. వసంత కృష్ణ ప్రసాద్..!

మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నానని చెప్పారు. తాను చిన్నతనంలో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అయితే…. ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ  చాలా తేడాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లో...

January 11, 2023 / 05:48 PM IST

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ..? కారణమిదేనా..?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలతో సినీ ప్రముఖుల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చంద్రబాబు- రజనీ మంచి స్నేహితులు.. కానీ రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజానికి రజనీకాంత్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కువ. తలైవా అంటూ ఆరాధిస్తారు. ఆయనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరాగా మక్కల్ మంద్రం పేర...

January 10, 2023 / 10:32 PM IST

మీ ఇద్దరిలో ముఖ్యమంత్రి ఎవరు?: పవన్-చంద్రబాబులకు మిథున్ ప్రశ్న

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రెండురోజుల క్రితం కలుసుకోవడంపై వైసీపీ నాయకుల విమర్శలు, ప్రశ్నలు ఆగటం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, విడదల రజని… ఇలా వరుసపెట్టి సెటైర్లు వేస్తున్నారు. గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందని విడదల రజని నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ఎంపీ మిథు...

January 10, 2023 / 10:20 PM IST

అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు నోటీసులు

రాజధాని అమరావతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ...

January 10, 2023 / 10:12 PM IST

కాల్వ శ్రీనివాసులు వర్సెస్ కాపు రామచంద్రారెడ్డి : అక్రమాలపై కదంతొక్కిన నేత, అరెస్ట్

అనంతపురంలో టీడీపీ, వైసీపీ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని టీడీపీ ముఖ్య నేత కాల్వ శ్రీనివాసులు టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, మద్యం సప్లై, ఆయుధాల సరఫరా, నకిలీ నోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి  అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాయదుర్గం నియోజకవర్గంలో గల ఉద్దేహాల్ నుంచి తిమ...

January 10, 2023 / 07:43 PM IST

వారిలో టెన్షన్: టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకే ఎక్కువ లాభమా?

టీడీపీ-జనసేన పొత్తు: 14లో వలె తీపా, 19వలె చేదా? తెలుగుదేశం-జనసేన పొత్తు ఆ పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వైసీపీకి 151 సీట్లతో ప్రజలు గెలిపిస్తే, అన్నింటా ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ పాలనపై ఓ రకమైన అసంతృప్తి ఉంటే, దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు ఆ...

January 10, 2023 / 07:36 PM IST

లోకేష్ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ త్వరలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కోసం టీడీపీ పోలీసుల అనుమతిని కోరింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)కి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తమ పార్టీ నాయకుడికి 400 రోజుల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఈ పాదయాత్ర కుప్పం నుండి...

January 10, 2023 / 07:16 PM IST

వర్మ స్టైల్‌లోనే బుద్దా వెంకన్న సమాధానం, కాపు సంఘాల ఆగ్రహం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును జనసేనాని రెండు రోజుల క్రితం కలిసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే వర్మ ఇప్పుడు బాబు-పవన్ కలయికపై కూడా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం డబ్బు కోసమే తన సొంత కాపులను కమ్మవాళ్లకు అమ్మి వేస్తాడ...

January 10, 2023 / 07:12 PM IST

ఆర్జీవీ ఓ కామ మృగం, జగన్ కి బీపీ… టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..!

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సినీ దర్శకుడు ఆర్జీవీ, ఏపీ సీఎం జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఆయన… జగన్ పై కూడా మండిపడ్డాడు. చంద్రబాబు, పవన్ భేటీతో… జగన్ కి బీపీ పెరిగింది అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్‌ [&hell...

January 9, 2023 / 10:15 PM IST

జీవో నంబర్-2..?: బాబు, పవన్ కలువొద్దని జీవో తెస్తారేమో: అనగాని సత్యప్రసాద్

ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో జనసేన, బీజేపీ కూడా సర్కార్‌ను దుమ్మెత్తి పోస్తోంది. ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలువడంపై వైసీపీ శ్రేణులు, మంత్రులు కూడా స్పందించారు. పలు విధాలుగా కామెంట్ కూడా చేశారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ...

January 9, 2023 / 09:57 PM IST

వెల్ కం విశాఖ: చిరంజీవికి విజయసాయిరెడ్డి స్వాగతం

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవె...

January 9, 2023 / 09:49 PM IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారో తెలుసు: సజ్జల

తమ అక్రమాన్ని సక్రమమని చెప్పేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు, కందుకూరులలో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వ తప్పిదంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి, వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన సభలలో చంపిన వారిని ప...

January 9, 2023 / 09:30 PM IST

లెక్క తప్పింది! పవన్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా?

పవన్ కళ్యాణ్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా? గెలుపు పట్టుదలతో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా? ముఖ్యమంత్రి పదవిపై టీడీపీతో పంపకాల లెక్క పూర్తయిందా? జూనియర్ ఎన్టీఆర్‌కే ఛాన్స్ ఇవ్వని బాబు జనసేనానికి ఇస్తారా? అదే జరిగితే ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా? బాబుకు దూరం జరిగితే నేడు కాకపోయినా రేపైనా భవిష్యత్తు ఉండేదా? పవన్ వెయిటింగ్ కాలం పెరిగిందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జన...

January 9, 2023 / 08:58 PM IST