2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...
క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...
తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం ప...
ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాపులను.. కమ్మవారికి అమ్మేశారంటూ కులం పేరు తెచ్చి ఆయన [&he...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక.. చంద్రబాబుతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంను చేస్తాయన్నారు. జగన్ను మూడు ముక్కల సీఎం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్ర...
పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్ల పట్ల తన ఉదారతను, గౌరవాన్ని చాటారు. భోగి పండగ సందర్భంగా కొందరిని ఎంపిక చేసి.. వారికి పాద పూజ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపు...
ఏపీ సీఎం జగన్పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత రెండేళ్ల నుంచి ఏం చేశారని అడిగారు. కాలయాపనకు కారణాలెంటో వివరించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. రివర్స్ టెండరింగ్తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందని విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఇతర అంశం ముడిపడి ఉందని సంచలన వ్యాఖ్...
బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఉమ్మ...
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...
సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా హైప్ స్టార్ట్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్గా మారడంతో.. ఈ సినిమా పై రకరకాల ఊహగానాలొస్తున్నాయి. తేర...
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...
I just met god: Rajamouli after meeting with Steven Spielberg దేవుడ్ని కలిశా: స్పీల్బర్గ్తో రాజమౌళి ఆనందం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్లో భాగంగా లాస్ ఏంజెల్స్లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో స్పీల్బర్గ్తో కలిసి ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పుడే నే...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తన స్టెప్పులతో అదరగొట్టారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలిసి పాదం కలిపారు. మంచి ఊపుతో డ్యాన్స్ చేశారు. మార్నింగ్ వాక్ కి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో అంబటి పాల్గొన్నారు. పండుగ సంబరాల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలతో కలిసి అంబటి స్టెప్పేశారు. అంబటి డ్యాన్స్ కి అక...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రుల కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. రణస్థలం సభలో పవన్ కల్యాణ్.. సీఎం జగన్, మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత మంత్రులు ఒక్కొక్కరు పవన్పై ఫైర్ అవుతున్నారు. మంత్రి రోజా మరోసారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి కలెక్...