చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును కార్యకర్తలు వ్యతిరేకించడంతో.. లాఠీఛార్జ్ కూడా జరిగింది. కాగా… పోలీసులు వ్యవహరించిన తీరు పై చంద్రబాబు సైతం మండిపడ్డారు.మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, నాకే రూల్స్ చెబుతారా అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక...
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల ఆయన రెండు రోడ్ షోలలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో…రోడ్ షోలు, బహిరంగ సభలను రద్దు చేశారు. ఈ క్రమంలోనే అనుమతి లేకున్నా… ఆయన కుప్పం పర్యటనకు వెళ్తుండటంతో… ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగార...
గుంటూరు టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృత్యువాత పడగా, ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే గుంటూరు సభలో ముగ్గురు మృతి చెందారు. కందుకూరు సభలో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ వేలాది మందికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన...
తిరుమల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొత్త సంవత్సరంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్లు హుండీలో చేరడం గమనార్హం. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇక సోమవారం 69వేల 414మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 18,612మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చె...
విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా? జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. పలువురు తో...
తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. తన బీఆర్ఎస్ పార్టీని… పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో విస్తరించే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సంగతి పక్కన పెడితే… పాలకులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అధికార పార్టీతో పాటు… ప్రతిపక్ష పార్టీలు కూడా.. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ముఖ్యమంత్రి క...
కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కలిగింది. వరసగా రెండు ఘటనలలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో… ఆయన కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు స్పందించారు. స్థానిక టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని ప...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు కూడా. మరి కొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు జనాల పల్స్ ని బట్టి చేరాలా వద్దా అనేది ఆలోచిందామని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… ఈ పార్టీ పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఏపీలోకి బీఆర్ఎస్ రావటం మంచిదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాగా… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పై తాజాగా విజయశాంతి స్పందించారు. ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తోట చంద్రశేఖరా, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు తదితరులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, యావత్ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏపీలో కొంతమంది ...
చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు ల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సమయంలో.. తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే… గుంటూరులోనూ చంద్రబాబు సభలోనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరస రెండు సంఘటలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బహిరంగంగా రోడ్లపై...
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు… తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు సైతం.. పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగా పని చేయని నేతలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఇలా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని బాధతో… రాజానగరం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకట...
అన్ని విషయాలపై స్పందించే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కారణంగా అంత మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని మంత్రి రోజా ప్నశ్నించారరు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆమె… చంద్రబాబు, పవన్ లపై విమర్శలు కురిపించారు. జగన్ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రం అదృష్టమని ప్రజలు అనుకుంటున్నారని రోజా తెలిపారు. గత ఏడాదిలో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్ను తిట్టడానికే, చంద్రబాబు...
కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...