VSP: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరంలోని సంపత్ వినాయనగర్, సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్తో భేటీ కానున్నారు. అనంతరం సింహాచలం అప్పన్నస్వామి, కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొనున్నారు.