W.G: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో పూలపల్లి నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్స్ ఉదయ మోహన్, అహమ్మద్ మాట్లాడుతూ.. ప్రజలందరూ హృదయ సంబంధం వ్యాధుల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిమనిషి రోజుకు 10 వేల అడుగులు వేయడం వలన గుండె వ్యాధులను అరికట్టవచ్చన్నారు.