ప్రకాశం: బల్లికురవ మండలంలోని అంబటి పూడి, ముక్తేశ్వరం వైదన గ్రామాలలో ఉన్నటువంటి ఉన్న స్మశాన వాటికలలో కంప చెట్ల తొలగింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలిపారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. స్మశాన వాటికలో కంప చెట్లను తొలగించే ప్రక్రియ జెసిబి సహాయంతో ప్రారంభించామని అన్నారు.