VSP: కేంద్ర గ్రంథాలయం ద్వారకానగర్లో బుధవారం చిత్రలేఖన అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాల భాగంగా బాలబాలికలకు చిత్రలేఖనంపై మార్గదర్శనం ఇచ్చారు. కథలతో పాటు సృజనాత్మకత పెంపొందించుకోవాలని సూచించారు.