VSP: భీమిలి పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలను నవంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం పాట వేయనున్నట్లు జడ్పీ సీఈవో ఇప్పి నాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తు చెల్లించి ఈ వేళంలో పాల్గొనవచ్చునని తెలిపారు. అదనపు సమాచారం కొరకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.