కడప: శాశ్వత భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సరస్సులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం గుంటపల్లి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అధికారులు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.