E.G: హెూంగార్డు కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పోలీస్ శాఖలో హెూంగార్డుగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డ్స్ భాస్కరరావుకు రూ.1,56,200, జయలలితకు రూ.1,59,040 చెక్కులను ‘చేయూత’గా అందజేశారు. హెూంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు.