VZM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వం ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చెప్పారు. భోగాపురం మండలం రామచంద్రపేట-కొండ్రాజుపాలెం బిటి రహదారిని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామాల అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.