ATP: గార్లదిన్నె మండలంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ఏఈ విజయ్ కుమార్ తెలిపారు. కల్లూరు సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కణంపల్లి, ఇల్లూరు, ఎద్దులపల్లి, కల్లూరు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు.