NLR: నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భవన్లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ మాదిగ సంఘాల నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి ఒక్కరు విభేదాలను వీడి ఐక్యంగా పోరాడాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య, మాదిగ జేఏసీ నేత గడ్డం శేఖర్లు పిలుపునిచ్చారు.