VZM: వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంని జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి తన నివాసంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్, కుమార్తె సిరి సహస్ర గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు. అనంతరం సిరి సహస్రను జగన్ ఆశీర్వాదించారు.