CTR: చౌడేపల్లి మండలం ప్రముఖ శక్తి స్వరూపిణిగా విరజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మను మంగళవారం కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ EO ఏకాంబరం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.