ప్రకాశం: మార్కాపురం మండల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇవాళ టీడీపీ మండల కమిటీ నాయకులు ఎంపీడీవో బాల చెన్నయ్యను కోరారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో బాల చెన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాకర్ల శ్రీనివాసులు, సొసైటీ ఛైర్మన్ గోలమారి నాసర్ రెడ్డి, మాకం అబ్రహం, మట్టం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.