ATP: కందుర్పి మండలం జంబుగుంపల గ్రామ పంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గ్రామంలోని భూ సమస్యలను తమకు తెలియజేయాలని కోరారు. వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. అనంతరం రైతులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.