TPT: చంద్రగిరి పరిధిలో 17 మంది పేకాటరాయుళ్లలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న డ్రోన్ కెమెరా టీం జూదం ఆడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1,40,000ల నగదు, 15 మొబైల్ ఫోన్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.