ప్రకాశం: కనిగిరి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగులు, వితంతువులకు, అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కనిగిరి మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బి. సి కాలనీ, శివనగర్ కాలనీలో, కొత్తూరు తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కమీషనర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు ప