ELR: డిసెంబర్ 16న సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ తదితర ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని, అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారని అన్నారు. ఈ సందర్భంగానే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.