ప్రకాశం: అద్దంకి పట్టణంలో నెల 16న కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరాటే, కుంగ్ ఫూ పోటీలు నేషనల్ లేవల్లో జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్ కరాటే మాస్టర్లు రాంబాబు, రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అద్దంకిలోని గీతా మందిరం వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలియజేశారు.