SKLM: సంతబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశం నుంచి వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు వాకౌట్ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మెరుగు రాజేశ్వరి, జెడ్పీటీసీ పాలవసంత రెడ్డితో పాటు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు బాయ్ కట్ చేస్తున్నట్లు ఎంపీడీవో పి జయంతికు దరఖాస్తు అందజేశారు. 20 నెలలుగా MPTCల గౌరవ వేతనం ఇవ్వడం లేదన్నారు.