ATP: అశోక్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం యోగాంధ్రపై కాంపిటీషన్ పోటీలు జరుగుతున్నాయి. DRO రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విశేషంగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ నెల 21న యోగా విజేతలకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బహుమతులు ప్రదానం చేయనున్నారు.