SKLM: విశాఖ ఈ నెల 21వ తేదీన చారిత్రాత్మక ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి వేదిక కానుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కొండపల్లి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. యోగాలో పాల్గొనే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.