అన్నమయ్య: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలన అధికారిగా బుధవారం నిర్మలాదేవి బాధ్యతలు స్వీకరించారు. రామసముద్రం మండలం తహసీల్దార్గా పని చేస్తున్న నిర్మలాదేవిని సాధారణ బదిలీలలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వుల మేరకు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓగా బాధ్యతలు స్వీకరించారు.