SKLM: AP రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అకడమిక్ సెక్రటరీగా ఆమదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ డి.పైడితల్లి ఎన్నికయ్యారు. JCTA జిల్లా సెక్రటరీ డాక్టర్ ఎస్.రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి కార్యవర్గంలో జిల్లా నుంచి అకడమిక్ సెక్రటరీగా ఎన్నికవ్వడం గర్వించ దగ్గ విషయమన్నారు.