TPT: తిరుపతికి విచ్చేసిన లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా, ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు, హోంమంత్రి అనితను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్పీకర్లు, మంత్రికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
Tags :