W.G: తణుకులో ఏడుగురు యువకులను అదుపులకు తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇవాళ తెలిపారు. పాలాడి భాను ప్రకాష్, కాకరపర్తి బాలాజీ, కాకరపర్తి గణపతి, పితాని విజయబాబు, గుబ్బల ఉదయ్, బొడ్డు షారోన్, కండేటి సత్యనారాయణలను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 4,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Tags :