KRNL: నందవరం మండలం పూలచింత గ్రామ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పూడిక తొలగించకపోవడంతో మురుగునీరు నిలిచి, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ జైభీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు వినతిపత్రం అందజేశారు.