కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి విజయవాడ వాస్తవ్యులు తాడేపల్లిగూడెం వాస్తవ్వులు ఊటుకూరి నాగలవకుమార్ వారి కుటుంబసభ్యులు మంగళవారం రూ.50,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ ఈవో స్వామి చిత్రపటాన్ని అందజేశారు.