KDP: రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యంతో కృష్ణారెడ్డి చెరువు సంఘం నేతలు భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి రాయచోటిలోని సుగవాసి ఇంటికి వెళ్లి ఆయనను కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. సుగవాసి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా వాటిని నిర్వీర్యం చేశారని అన్నారు.