BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపు యద్దనపూడి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యద్దనపూడి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి.