శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు “గెస్ట్ లెక్చరర్” పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సూర్యచంద్రరావు గురువారం తెలిపారు. ఈ మేరకు పీజీలో కనీసం 55% మార్కులు, UGC NET, APSET, పీహెచ్ఎ అర్హత ఉండాలన్నారు. ఆగస్టు 30న సంబంధిత సర్టిఫికెట్స్తో ఉ.10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.