VZM : పౌర హక్కులపై ప్రజలకు అవగాహన అవసరమని విజయనగరం గ్రామీణ సాంఘిక సంక్షేమ అధికారి స్వరూప కుమారి అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అధ్యక్షతన పౌర హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. అంటరానితనాన్ని నిర్మూలించాలని కోరారు. మండల రెవెన్యూ ఇన్స్స్పెక్టర్ కె. అప్పలరాజు సిబ్బంది పాల్గొన్నారు.