NLR: కొడవలూరు మండలంలోని కొత్త వంగల్లు, ఎల్లాయపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు వరిలో ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పిస్తూ భాస్వరం ఎరువులను కేవలం దుక్కిలో మాత్రమే ఉపయోగించుకోలన్నారు. పై పాటుగా ఎక్కువ మొత్తంలో వేయడం వలన సుష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.